Telugu Updates
Logo
Natyam ad
Browsing Category

మంచిర్యాల

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై అధికారుల సమన్వయంతో చర్యలు

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్…

సీజనల్ వ్యాధుల పట్ల కళాకారుల అవగాహన

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కాసిపేట ఆరోగ్య కేంద్రం పరిధిలో సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజు ఆదేశానుసారము సోమ గూడెం గ్రామంలో జాతీయ ఆరోగ్య మిషిన్, ఆరోగ్య…

ఎమ్మెల్యే ను బద్నాం చేయడానికి అసత్యపు ఆరోపణలు

మంచిర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో హజీపూర్ మండలంలోని నంనూర్ గ్రామంలో ప్రభుత్వ ఫించన్ తీసుకున్న లభ్డిదారులు స్వచ్చందంగా ఇంటి పన్ను చెల్లిస్తే బీజేపీ, బీఆరెస్ రాద్ధాంతం చేయడం శోచనీయమని…

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి

మంచిర్యాల  జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులపై సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా…

సీజనల్ వ్యాధుల పట్ల సాంస్కృతిక సారధి కళాకారుల అవగాహన

తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారుల బృందం ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: దండేపల్లి మండల పరిధిలోని తాళ్లపేట, లింగపూర్, మ్యాదారిపేట గ్రామాలలో సోమవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశానుసారం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వారి…

నల్ల బ్యాడ్జిలతో విధులు నిర్వహించిన ఆసుపత్రి సిబ్బంది.

ఆంజనేయులు న్యూస్, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బంది. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని ఆదివారం ప్రభుత్వ…

రైతుల ఖాతాలలో 166 కోట్ల 24 లక్షల రూపాయలు జమ

జిల్లా అదనపు కలెక్టర్‌ సబావత్‌ మోతిలాల్‌ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లాలో 319 వరి ధాన్యం కొనుగోలు ద్వారా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి 166 కోట్ల 24 లక్షల రూపాయల నగదు సంబంధిత రైతుల ఖాతాలలో జమ చేయడం…

సంచార జాతుల సంక్షేమం కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు ఒడ్డే ఓబన్న 

జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి పురుషోత్తం నాయక్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: సంచార జాతుల సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు ఒడ్డే ఓబన్న అని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి పురుషోత్తం నాయక్…

ఆదివాసి కుటుంబాలకు పోలీసుల అండ… వారి సంక్షేమమే పోలీసుల లక్ష్యం.

విద్యాతోనే జీవితంలో ఏదైనా సాధ్యం. ఆదివాసీలు ఉన్నత విద్య అభ్యసించి ఉన్నత స్థాయిలో ఉండాలి మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఐపిఎస్. ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మేము ఉన్నాం మీకోసం అంటూ భరోసా కల్పిస్తూ అందరితో సహపంక్తి భోజనం చేసిన…

స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చేయూత

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థికాభివృద్ధి దిశగా ప్రభుత్వం అనేక పథకాల ద్వారా చేయూత అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని…