Telugu Updates
Logo
Natyam ad
Browsing Category

Delhi

మహిళా బిల్లుపై భాజపా ముందుకొస్తే అన్ని పార్టీలూ మద్దతిస్తాయి: ఎమ్మెల్సీ కవిత

రాజకీయాల్లోనూ మహిళలకు సముచిత స్థానం దక్కాలని భారత్ జాగృతి అధ్యక్షురాలు, భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆంజనేయులు న్యూస్, దిల్లీ: రాజకీయాల్లోనూ మహిళలకు సముచిత స్థానం దక్కాలని భారత్ జాగృతి అధ్యక్షురాలు, భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల…

మోదీకి తెలంగాణ విద్యార్థిని ప్రశ్న.. నివృత్తి చేసిన ప్రధాని

పరీక్షా పే చర్చ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ విద్యార్థిని ఒకరు మోదీ ని ప్రశ్నించారు. ఒక ఉదాహరణ ద్వారా ఆమె సందేహాన్ని ఆయన నివృత్తి చేశారు. ఆంజనేయులు న్యూస్, దిల్లీ: పరీక్షలు సమీపిస్తోన్న తరుణంలో విద్యార్థుల్లో ఒత్తిడిని తొలగించేందుకు…

ఆ లింకులను బ్లాక్ చేయండి.. ట్విటర్, యూట్యూబ్ కు కేంద్రం ఆదేశాలు..!

బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై కేంద్రం మరికొన్ని చర్యలు చేపట్టింది. దానికి సంబంధించిన లింకులను బ్లాక్ చేసేలా ఆదేశాలు ఇచ్చింది. ఆంజనేయులు న్యూస్, ఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోదీ పై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ వివాదం రాజేసింది.…

రాష్ట్రపతి పాదాలు తాకేందుకు యత్నం.. మహిళా ఇంజినీర్ సస్పెన్షన్

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాదాలు తాకేందుకు ప్రయత్నించిన ఓ మహిళా ఇంజినీర్ సస్పెన్షన్ కు గురయ్యారు. జనవరి 3, 4 తేదీల్లో రాష్ట్రపతి రాజస్థాన్ లో పర్యటించారు. ఆంజనేయులు న్యూస్, దిల్లీ: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాదాలు తాకేందుకు ప్రయత్నించిన…

ఆయుర్వేద చికిత్స.. ఎవరికైనా తెలిస్తే చెప్పండి: మోదీ

మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్ పేయీ గొప్ప రాజనీతిజ్ఞుడని మోదీ అన్నారు. దేశానికి ఆయన అసాధారణమైన నాయకత్వాన్ని అందించారన్నారు. ఆంజనేయులు న్యూస్, దిల్లీ: విదేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ప్రధాని…

నేను నీ పని మనిషిని కాను.. ఉద్యోగిని: ఎయిర్ హోస్టెస్ ఆగ్రహం

ఇండిగో ఎయిర్లైన్స్ కు చెందిన విమానంలో ప్రయాణికుడికి, ఎయిర్ హోస్టెస్ కు మధ్య ఆహారం విషయంలో జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఆంజనేయులు న్యూస్, ఇస్తాంబుల్-దిల్లీ: ఇండిగో ఎయిర్లైన్స్ కు చెందిన విమానంలో ప్రయాణికుడికి,…

ఘరానా మోసం.. వచ్చేపోయే రైళ్లను లెక్కించాలి.. అదే ఉద్యోగం..!

నిరుద్యోగులకు వల.. రూ.2.67కోట్లు స్వాహా దేశ రాజధాని దిల్లీలో ఘరానా మోసం వెలుగుచూసింది. రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి రూ.2.67 కోట్లు స్వాహా చేశారు నిందితులు. ఉద్యోగానికి శిక్షణ పేరుతో ఆ యువకులతో రైల్వే స్టేషన్ లో బోగీలు…

రిజిస్ట్రేషన్ నిబంధనలను సవరించిన కేంద్రం

రాష్ట్రాల వారీగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రస్తుత వాహనాలు సైతం భారత్ (బీహెచ్) సిరీస్ నంబర్లను పొందడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. పాత వాహనాలూ భారత్ సిరీస్ కు మారొచ్చు ఆంజనేయులు న్యూస్, దిల్లీ: రాష్ట్రాల వారీగా రిజిస్ట్రేషన్ చేసుకున్న…

మంత్రి గంగుల, ఎంపీ రవిచంద్రకు సీబీఐ నోటీసులు

తెరాస నేతలకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, తెరాస రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు నోటీసులు జారీ చేసి రేపు విచారణకు హాజరు కావాలని కోరింది. ఆంజనేయులు న్యూస్, దిల్లీ: తెరాస నేతలకు సీబీఐ నోటీసులు జారీ చేసింది.…

మరో దిల్లీ మద్యం కుంభకోణం.. ఇద్దరు తెలుగువాళ్లు అరెస్టు

ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. మద్యం వ్యాపారంతో సంబంధం ఉన్న మరో ఇద్దరిని అరెస్టు చేసింది. ఆంజనేయులు న్యూస్, దిల్లీ: దిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)…