Telugu Updates
Logo
mobile after logo
Browsing Category

హైదరాబాద్

తాగునీటితో కారు క్లీనింగ్.. రూ.10వేలు జరిమానా

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: జలమండలి సరఫరా చేసే తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించిన ఓ వ్యక్తికి అధికారులు జరిమానా విధించారు. ఈ ఘటన బంజారాహిల్స్ లో చోటుచేసుకుంది. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి బంజారాహిల్స్ ప్రధాన రహదారిపై వెళ్తుండగా..…

జిహెచ్ఎంసి విస్తరణకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదం

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: జీహెచ్ఎంసీని (GHMC) విస్తరించేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం సుమారు 4 గంటలకు…

ఆధార్ తరహాలో భూధార్

ప్రయోగాత్మకంగా రంగారెడ్డి జిల్లాలో అమలు ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: రైతులు, పట్టాదారులకు ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వం 'భూధార్' పేరుతో సంబంధిత యజమానులకు కార్డులివ్వనుంది. ఆధార్ తరహాలో 14 అంకెలున్న భూధార్ కార్డులను యూఎల్ పిన్ పేరుతో…

తెలుగులో మాట్లాడండి.. కలెక్టర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన

• త్వరలో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం • కలెక్టర్లు, మహిళా సమాఖ్యలు, స్వయం సహాయక సంఘాలతో వీడియో కాన్ఫరెన్స్ • ఇంగ్లీషులో మాట్లాడే ప్రయత్నం చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ • స్వయం సహాయక సంఘాల సభ్యులు ఉన్నందున తెలుగులో…

ఏకంగా జీహెచ్ఎంసీ పార్కును అమ్మేసిన సబ్ రిజిస్ట్రార్

అవినీతి, అక్రమ దందాలకు అడ్డాగా మారుతున్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు.. రిజిస్ట్రార్లు, ఇతర అధికారులపై అవినీతి ఫిర్యాదులు చూసి, శాఖను భ్రష్టు…

మాగంటి సునీత భార్యనే కాదు.!

నామినేషన్ రద్దు చేయండి.!  పిర్యాదు చేసిన కుమారుడు ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: హైదరాబాద్ జూబిలీహిల్స్ ఉప ఎన్నికలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అభ్యర్థి సునీత మగంటిపై తీవ్రమైన ఆరోపణలు వెలువడ్డాయి. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఏకైక…

నకిలీ డాక్టరేట్లను ప్రదానం చేస్తున్న వ్యక్తి అరెస్టు

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: నకిలీ డాక్టరేట్లను ప్రదానం చేస్తున్న పెద్దిటి యోహాను అనే వ్యక్తిని వెస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు రవీంద్ర భారతిలో పలువురికి సర్టిఫికెట్లను అందజేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. తదుపరి…

శవానికి రూ. 1 లక్ష

ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో అనాటమీకి శవాల కొరత ఒక్కో మృతదేహానికి లక్ష ఇచ్చేందుకు కాలేజీలు సిద్ధం ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సబ్జెక్టు లో భాగంగా అవయవాల పనితీరుపై విద్యార్థులకు అనాటమీ కోసం మృతదేహాలు కొరత దీని వ్యాపారంగా చేసుకొని దళారుల…

నేడు తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు

విద్యార్థులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు: చదివే జీవితం కాదు మే నెలలో మరో అవకాశం ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో నేడు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాలు తమకు అనుకూలంగా రాకపోవడంతో ఏటా విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.…

యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి!

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: సైనిక పాఠశాలల తరహాలో పోలీసుల పిల్లలకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా పోలీసు స్కూల్ ప్రాజెక్టులో భాగంగా మంచిరేవులలో తొలి స్కూల్ ను సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఉదయం ప్రారంభించారు.…