Telugu Updates
Logo
Natyam ad
Browsing Category

హైదరాబాద్

తెలంగాణ విద్యా కమిషన్ పదవి ఎవరిని వరిస్తుంది? రేసులో ఆ నలుగురు..!

ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: ఎన్నికల ముందు రకరకాల పార్టీల్లో చేరతారని ప్రచారం జరిగినా, సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితంగా మెలిగారని చెబుతారు. దాదాపు ఆయనకు కమిషన్ చైర్మన్‌గా నియమించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయంటున్నారు. తెలంగాణలో…

హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే జైలే గతి

హైడ్రా చీఫ్ రంగనాథ్ ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడే వారిపై హైడ్రా చీఫ్ రంగనాథ్  సీరియస్ అయ్యారు. హైడ్రాకు ఫిర్యాదు చేస్తామంటూ బెదిరించి వసూళ్లకు పాల్పడితే జైలు జీవితం తప్పదంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎఫ్డీఎల్,…

ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్

ఐదుగురు అధికారులపై కేసు నమోదు. ఆంజనేయులు న్యూస్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా: ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా రిజిస్ట్రేషన్ చేసిన ఐదుగురు అధికారులపై కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల మీద క్రిమినల్ కేసులు నమోదు…

సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పై కేటీఆర్ విమర్శలు..!!

ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కొండా సురేఖ ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పై కేటీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా వెళ్ళింది ఆయన…

ఇక నుండి ATM లో రేషన్ బియ్యం

అక్రమ రేషన్ రవాణాకు అడ్డుకట్ట ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: ఏటీఎం నుంచి నగదు డబ్బులు తీసుకోవటం మీరు చూసి ఉంటారు. కానీ, ఇప్పుడు ఏటీఎం నుంచి రేషన్ బియ్యం కూడా తీసుకోవచ్చు.? ఇందుకు సంబంధించి దేశంలోనే తొలి బియ్యం ఏటీఎం మిషన్ ప్రారంభమైంది.…

గద్వాల ఎమ్మెల్యేకు మంత్రి జూపల్లి బుజ్జగింపులు!

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్లారు. ఆయన తిరిగి భారాసలోకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో బుజ్జగించేందుకు…

బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఉరి శిక్ష

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువడించింది. బాలికపై అత్యాచారం, హత్య, కేసులో ముద్దాయికి  ఉరి శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు చెప్పింది. 2018లో నార్సింగిలో నాలుగున్నరేళ్ల బాలికపై దినేష్ తాపీ కార్మికుడు…

బస్సు కింద పడుకుని యువకుడు చేసిన స్టంట్‌పై సజ్జనార్ సీరియస్

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడుకొని ఓ యువకుడు చేసిన వీడియోపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. ఓ యువకుడు ఆర్టీసీ బస్సు కింద పడుకుని స్టంట్ చేసినట్లుగా ఓ వీడియో సోషల్ అవుతున్న విషయం తెలిసిందే.…

తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు ఈసీ అనుమతి

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే రోజు గన్ పార్క్ లోని అమరవీరుల…

ఫీజుల వసూళ్లపై ప్రైవేటు స్కూళ్లను కట్టడి చేయండి

ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: ప్రైవేట్‌, కార్పొరేట్‌ బడుల్లో అడ్డగోలు ఫీజుల దోపిడీకి అడ్డుకట్టవేసేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రైవేట్‌ స్కూళ్లల్లో ఫీజుల ఖరారుకు ప్రత్యేకంగా ఫీజు రెగ్యులేటరీ కమిటీని ఎఫ్‌ఆర్‌సీ ఏర్పాటు చేయాలని…