Telugu Updates
Logo
Natyam ad
Browsing Category

హైదరాబాద్

ఇక నుండి ATM లో రేషన్ బియ్యం

అక్రమ రేషన్ రవాణాకు అడ్డుకట్ట ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: ఏటీఎం నుంచి నగదు డబ్బులు తీసుకోవటం మీరు చూసి ఉంటారు. కానీ, ఇప్పుడు ఏటీఎం నుంచి రేషన్ బియ్యం కూడా తీసుకోవచ్చు.? ఇందుకు సంబంధించి దేశంలోనే తొలి బియ్యం ఏటీఎం మిషన్ ప్రారంభమైంది.…

గద్వాల ఎమ్మెల్యేకు మంత్రి జూపల్లి బుజ్జగింపులు!

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్లారు. ఆయన తిరిగి భారాసలోకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో బుజ్జగించేందుకు…

బాలికపై అత్యాచారం, హత్య కేసులో ఉరి శిక్ష

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువడించింది. బాలికపై అత్యాచారం, హత్య, కేసులో ముద్దాయికి  ఉరి శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు చెప్పింది. 2018లో నార్సింగిలో నాలుగున్నరేళ్ల బాలికపై దినేష్ తాపీ కార్మికుడు…

బస్సు కింద పడుకుని యువకుడు చేసిన స్టంట్‌పై సజ్జనార్ సీరియస్

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడుకొని ఓ యువకుడు చేసిన వీడియోపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. ఓ యువకుడు ఆర్టీసీ బస్సు కింద పడుకుని స్టంట్ చేసినట్లుగా ఓ వీడియో సోషల్ అవుతున్న విషయం తెలిసిందే.…

తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు ఈసీ అనుమతి

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. జూన్ 2న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే రోజు గన్ పార్క్ లోని అమరవీరుల…

ఫీజుల వసూళ్లపై ప్రైవేటు స్కూళ్లను కట్టడి చేయండి

ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: ప్రైవేట్‌, కార్పొరేట్‌ బడుల్లో అడ్డగోలు ఫీజుల దోపిడీకి అడ్డుకట్టవేసేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రైవేట్‌ స్కూళ్లల్లో ఫీజుల ఖరారుకు ప్రత్యేకంగా ఫీజు రెగ్యులేటరీ కమిటీని ఎఫ్‌ఆర్‌సీ ఏర్పాటు చేయాలని…

పెండింగ్ లో ప్రభుత్వ ఉద్యోగుల డి.ఏ

ఆంజనేయులు న్యూస్,  తెలంగాణ: అనుకున్నదొక్కటే అయింది ఒక్కటి అన్నట్లుగా తమ పరిస్థితి మారిందని ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు వాపోతున్నాయి. వారితోపాటు కార్మికులు, పెన్షనర్లు రాష్ట్రంలోని కాంగ్రెస్‌ సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కొత్త…

పంచాయతీలకు నిధులు లేవు.. పైసా విదల్చని కాంగ్రెస్ ప్రభుత్వం

ఆర్థిక సంఘం నిధులకు మంగళం పల్లెలకు ప్రభుత్వం మొండిచేయి. భారంగా తాగునీటి నిర్వహణ సిబ్బందికి జీతాలివ్వలేని దుస్థితి.. అప్పు తెచ్చి పనులు చేస్తున్న పీఎస్‌లు దీంతో గ్రామపంచాయతీ అభివృద్ధి పనులు పడకేశాయి. ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: కనీసం…

పంట బీమాకు బయోమెట్రిక్

• ధ్రువీకరణ కోసం రైతుల నుంచి బయోమెట్రిక్‌ సేకరణ • పంట రకం పక్కాగా ఉండేందుకే. • రైతులతో డిక్లరేషన్‌ తీసుకున్నాకే ఇన్సూరెన్స్‌ చేసే యోచన • ఉచిత పంటల బీమా పథకంపై వ్యవసాయశాఖ కసరత్తు ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్‌: రానున్న వానాకాలం నుంచి…

కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: భారాస నేత, మాజీమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి కలిసి గాంధీభవన్ కు వచ్చిన ఆయన.. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో…