వరంగల్ సెప్టెంబర్ 20, ( ఆంజనేయులు న్యూస్ )
ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ తీరుపై తీవ్ర ప్రశ్నలు తలెత్తించేలా వర్ధన్నపేట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. మార్చురీలో భద్రపరిచిన మృతదేహాన్ని ఎలుకలు...
వరంగల్ సెప్టెంబర్ 20, ( ఆంజనేయులు న్యూస్ )
ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ తీరుపై తీవ్ర ప్రశ్నలు తలెత్తించేలా వర్ధన్నపేట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. మార్చురీలో భద్రపరిచిన మృతదేహాన్ని ఎలుకలు...
మంచిర్యాల సెప్టెంబర్ 19, ( ఆంజనేయులు న్యూస్ )
మంచిర్యాల పట్టణంలోని అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఎం.డి. హన్నన్ ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై అవగాహన...
"డబ్బులు ఊరికే రావు"...
ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: డబ్బులు ఊరికే రావు.. అంటూ తరచూ మీడియాలో ప్రత్యక్షమయ్యే లలిత జువెల్లరీ అధినేత కిరణ్ కుమార్ జీఎస్టీ ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ పేరుతో ఎంతో కొంత...
రాజ్సమంద్ జిల్లా నాథ్ ద్వారా పట్టణంలో అధునాతన హంగులతో నిర్మించిన 369 అడుగుల ఎత్తైన శివుడి విగ్రహాన్ని శనివారం ప్రారంభం కానుంది.
ఆంజనేయులు న్యూస్, జైపూర్: రాజస్థాన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన శివుడి...
హైదరాబాద్: తెలంగాణలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రఖ్యాత ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. మహాగణనాథుని తొలిపూజలో రాష్ట్ర గవర్నర్...
బీహార్: బిహార్ లో నాగ పంచమి వేడుకలు వినూత్నంగా జరిగాయి. సాధారణంగా ఈ పండగ సమయంలో పాములకు పాలు పోసి నాగ దేవతను కొలుస్తారు. కానీ బెగుసరాయ్ జిల్లా మన్సూర్చాక్ మండలం ఆగాపుర్...
భద్రాచలం: వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ భద్రాచలం చేరుకున్నారు. భారీ వర్షాలు, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో సీఎం ఏరియల్ సర్వే రద్దయింది. దీంతో కేసీఆర్ వరంగల్ నుంచి రోడ్డుమార్గంలోనే...
ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ ముగిసింది. ఈనెల 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. అధికార కాంగ్రెస్ పార్టీ దాదాపు 70 శాతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం...