బెల్లంపల్లి, ఆగస్టు 13, ( ఆంజనేయులు న్యూస్ )
మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార కిట్ల పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. లయన్స్ క్లబ్ బెల్లంపల్లి సహకారంతో 15...
బెల్లంపల్లి, ఆగస్టు 13, ( ఆంజనేయులు న్యూస్ )
మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార కిట్ల పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. లయన్స్ క్లబ్ బెల్లంపల్లి సహకారంతో 15...
మంచిర్యాల, ఆగస్టు 13, ( ఆంజనేయులు న్యూస్ )
ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని పురస్కరించుకొని లైన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో గురువారం ప్రజలకు అవయవ దానంపై అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమ...
"డబ్బులు ఊరికే రావు"...
ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: డబ్బులు ఊరికే రావు.. అంటూ తరచూ మీడియాలో ప్రత్యక్షమయ్యే లలిత జువెల్లరీ అధినేత కిరణ్ కుమార్ జీఎస్టీ ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ పేరుతో ఎంతో కొంత...
రాజ్సమంద్ జిల్లా నాథ్ ద్వారా పట్టణంలో అధునాతన హంగులతో నిర్మించిన 369 అడుగుల ఎత్తైన శివుడి విగ్రహాన్ని శనివారం ప్రారంభం కానుంది.
ఆంజనేయులు న్యూస్, జైపూర్: రాజస్థాన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన శివుడి...
హైదరాబాద్: తెలంగాణలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రఖ్యాత ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. మహాగణనాథుని తొలిపూజలో రాష్ట్ర గవర్నర్...
బీహార్: బిహార్ లో నాగ పంచమి వేడుకలు వినూత్నంగా జరిగాయి. సాధారణంగా ఈ పండగ సమయంలో పాములకు పాలు పోసి నాగ దేవతను కొలుస్తారు. కానీ బెగుసరాయ్ జిల్లా మన్సూర్చాక్ మండలం ఆగాపుర్...
భద్రాచలం: వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ భద్రాచలం చేరుకున్నారు. భారీ వర్షాలు, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో సీఎం ఏరియల్ సర్వే రద్దయింది. దీంతో కేసీఆర్ వరంగల్ నుంచి రోడ్డుమార్గంలోనే...
ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ ముగిసింది. ఈనెల 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. అధికార కాంగ్రెస్ పార్టీ దాదాపు 70 శాతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కైవసం...