Telugu Updates
Logo
Natyam ad
Browsing Category

ఆదిలాబాద్

సొసైటీ ముసుగులో అక్రమాలెన్నో.

దాదాపు రూ. రెండు కోట్లు మోసగించినట్లు అంచనా ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: కోఆపరేటివ్ సొసైటీ ముసుగులో రైతులకు మాయమాటలు చెప్పి మభ్యపెట్టిన కేసులో మరిన్ని అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో 'ఆర్కే రూరల్…

రిమ్స్ లో కొలువుల ఆశ.! డబ్బుల కాజేత

ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి లక్షల్లో వసూలు ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: కొందరు అక్రమార్కులు అమాయక నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేస్తున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధానంగా రిమ్స్ ని లక్ష్యంగా చేసుకొని…

రిమ్స్ మెడికల్ కళాశాల వద్ద విద్యార్థుల ఆందోళన

ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ రిమ్స్ వైద్య కళాశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. బుధవారం అర్ధరాత్రి బయటి వ్యక్తులు క్యాంపస్ లోకి వచ్చి తమపై దాడి చేసినట్లు వైద్య విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకొని…

రైల్వేస్టేషన్ లో అసాంఘిక కార్యకలాపాలు

ఆంజనేయులు న్యూస్, అదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ ఆకతాయిలకు అడ్డాగా మారింది. తాటిగూడ కాలనీ వైపు రైల్వే స్టేషన్ కు ప్రహరీ, కంచె లేక ఆ కాలనీవాసులతో పాటు పలువురు అటువైపున్న ప్లాట్ ఫామ్ పైనుంచే రాకపోకలు సాగిస్తుంటారు. తాటిగూడ…

ఎమ్మెల్యేల మధ్య వైరుధ్యం. అధిష్ఠానం చేరిన పోరు

కేటీఆర్ కు బోథ్ ఎమ్మెల్యే ఫిర్యాదు ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: జిల్లా గులాబీదళంలో అంతర్గత పోరు బయటపడుతోంది. ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేల మధ్య ఉన్న వైరుధ్యం అధిష్ఠానం దృష్టికి వెళ్లింది. బాల్యం నుంచి కలిసి ఉన్న ఇద్దరి మధ్య…

గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం బెల్ట్ షాపులు

బెల్ట్ జోరు.. పల్లెల్లో బార్లను తలపిస్తున్న బెల్ట్ షాపులు ఆంజనేయులు న్యూస్, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా: పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా మద్యం ఏరులై పారుతున్నా అటువైపు కన్నెత్తి చూడకుండా ఎక్సైజ్అధికారులు వ్యవవహరిస్తున్నారని ప్రజలంటున్నారు.…

గిరిపుత్రుల దాహం తీర్చలేని భగీరథ

ఆంజనేయులు న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా: పల్లె జనం గొంతెండుతోంది. గుక్కెడు నీటి కోసం వారి అవస్థలు వర్ణనాతీతం. బిందెలతో కిలోమీటర్ల మేర నడిచి వెళితే గాని దాహార్తి తీరని దుస్థితి. ఇలా 'గిరి' పుత్రులకు బావులు, వాగులే దిక్కవుతున్నాయి.…

డిజిటల్ ఇంటి నెంబర్ల కేటాయింపు ఏది?

అయిదు నెలలైనా పురపాలికల్లో అతీగతీలేదు.. పురపాలికల్లో ఇళ్లకు అధికారులు కేటాయించే డిజిటల్ నెంబర్లు ఇలా ఉండనున్నాయి. ఆంజనేయులు న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా:  పట్టణాల్లో సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ ఇంటి నెంబర్ల విధానానికి గతేడాది…

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు.

ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: జిల్లా కేంద్రం ఈనెల 30వ తేదీన 12 పరీక్షా కేంద్రాలలో 4, 820 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ తుది రాత పరీక్షలో పాల్గొననున్నట్లు తెలియజేశారు. శుక్రవారం జిల్లా ఎస్పీ…

నీరు రాదు.. దాహం తీరదు

మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి తాగు నీరు అందిస్తున్నామని ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో కొన్ని గ్రామాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. పని చేయని మిషన్ భగీరథ పథకం ఆంజనేయులు న్యూస్, ఉట్నూరు గ్రామీణం,…