Telugu Updates
Logo
Natyam ad
Browsing Category

భక్తి

ప్రజలంత సుఖసంతోషాలతో ఉండాలి: ఎంపీ వెంకటేష్ నేత

మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణ సమీపంలోని ఆదివారం ఎసిసి క్వారీలో జరుగుతున్నటువంటి దుర్గాదేవి జాతరను స్థానిక శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు తో కలిసి పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత దర్శించుకోవడం…

ప్రారంభమైన ఆషాఢ బోనాలు.. ముస్తాబువుతోన్న గోల్కొండ కోట

హైదరాబాద్: తెలంగాణకే ప్రత్యేకమైన బోనాల ఉత్సవానికి గోల్కొండ ముస్తాబవుతోంది. ఆషాఢమాసం బోనాలు చారిత్రక కోట నుంచి ప్రారంభమయ్యాయి. భాగ్యనగరంలో నెల రోజుల పాటు జరగనున్న బోనాల జాతరను అంగరంగవైభవంగా నిర్వహించనున్నారు. రెండేళ్లుగా కరోనా కారణంగా…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి హరీశ్ రావు

తిరుమల: తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి హరీశ్ రావు దర్శించుకున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకున్నారు. గురువారం రాత్రి అలిపిరి నుంచి కాలినడక తిరుమల చేరుకున్న ఆయన.. ఈ ఉదయం తలనీలాలు సమర్పించుకుని శ్రీవారి అభిషేక…

రేపు వయోవృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శన కోటా విడుదల..!

తిరుమల: వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జూన్ నెల ప్రత్యేక దర్శన కోటాను గురువారం మధ్యాహ్నం 3గంటలకు ఆన్లైన్ లో విడుదల చేయనున్నారు. ఆన్లైన్ లో టోకెన్లు బుక్ చేసుకున్న భక్తులను…

శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల.!

తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ప్రత్యేక ప్రవేశ దర్శన (రూ.300 టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) విడుదల చేసింది. జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన కోటాను ఆన్లైన్ లో భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తులు ముందస్తుగా…

తిరుమలలో ఆ సేవల పునరుద్ధరణ..!

తిరుమల: తిరుమలలో అష్టదళపాదపద్మారాధన సేవలను పునరుద్ధరించారు. తిరుప్పావడ సేవా టికెట్లు ఉన్న వారికి బ్రేక్ దర్శనం కల్పించనున్నారు. వేసవిలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని జూన్ 30 వరకు అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ సేవలను తాత్కాలికంగా…

రాజన్న సేవలో ఆర్టీసీ ఎండి సజ్జనార్..!

సిరిసిల్ల జిల్లా: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వార్లను గురువారం ఆర్టీసీ ఎండి సజ్జనార్ దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయానికి చేరుకున్న ఎండి సజ్జనార్ కు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,…

అగ్నిప్రమాదం.. భక్తుల సజీవదహనం.?

తంజావూరు: తమిళనాడు తంజావూరులో ఘోర ప్రమాదం జరిగింది. కరిమేడు అప్పర్ ఆలయ రథం ఊరేగింపులో విద్యుదాఘాతంతో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11మంది భక్తులు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి ఉంది. మరో 15 మంది గాయపడ్డారు. రథోత్సవంలో పాల్గొన్న…

ఇకపై భక్తులు సలేశ్వర క్షేత్రానికి రావొద్దు..?

సలేశ్వరం వెళ్లేందుకు భక్తులకు అనుమతి నిరాకరణనాగకర్నూల్: నల్లమల అటవీ ప్రాంతంలో మరోసారి వర్షం కురుస్తున్న నేపథ్యంలో సలేశ్వరం వెళ్లేందుకు భక్తులకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. వర్షం వల్ల సలేశ్వర క్షేత్రంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు

టోకెన్లు ఉన్న భక్తులకే మొదట దర్శనం..

ఆలయ డిప్యూటీ ఈవో రమేష్ బాబు తిరుమల: తిరుపతిలోని సర్వదర్శనం కౌంటర్ల ద్వారా మంగళవారం వరకు టోకెన్లు పొందిన భక్తులకే మొదట స్వామివారి దర్శనం కల్పించనున్నట్లు ఆలయ డిప్యూటీ ఈవో రమేశ్ బాబు తెలిపారు. టోకెన్లు లేకుండా నేరుగా తిరుమలకు చేరుకొని…