Telugu Updates
Logo
Natyam ad

జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా గంగారెడ్డి.

ఆంజనేయులు న్యూస్, నిజామాబాద్ జిల్లా: జాతీయ పసుపు బోర్డు సంస్థ ఛైర్మన్ గా నిజామాబాద్ జిల్లాకు చెందిన పల్లె గంగారెడ్డిని నియమిస్తూ భారత ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో ఆయన మూడేళ్లపాటు కొనసాగనున్నట్లు పేర్కొన్నారు.…

ఆదివాసీ సంప్రదాయ చీర కట్టుతో సీతక్క, ఎమ్మెల్యే కోవలక్ష్మీ

ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: కుమ్రంభీం  ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం కేరమెరి మండలం లోని జంగు బాయి జాతరకు హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదివాసీ గిరిజన సంప్రదాయ చీర కట్టుతో…

ఆసిఫాబాద్ లో రాష్ట్ర మంత్రి సీతక్క పర్యటన

పి.ఎ.టు మినిస్టర్ సతీష్ బండారి ఆంజనేయులు న్యూస్, ఆసిఫాబాద్ జిల్లా: ఈ నెల 13వ తేదీన రాష్ట్ర గ్రామీణ నీటి సరఫరా, పంచాయితీ రాజ్, మహిళ-శిశు సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) జిల్లాలో పర్యటించనున్నట్లు పి. ఎ. టు…

నల్ల బ్యాడ్జిలతో విధులు నిర్వహించిన ఆసుపత్రి సిబ్బంది.

ఆంజనేయులు న్యూస్, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిలో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బంది. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని ఆదివారం ప్రభుత్వ…

రైతుల ఖాతాలలో 166 కోట్ల 24 లక్షల రూపాయలు జమ

జిల్లా అదనపు కలెక్టర్‌ సబావత్‌ మోతిలాల్‌ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లాలో 319 వరి ధాన్యం కొనుగోలు ద్వారా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి 166 కోట్ల 24 లక్షల రూపాయల నగదు సంబంధిత రైతుల ఖాతాలలో జమ చేయడం…

సంచార జాతుల సంక్షేమం కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు ఒడ్డే ఓబన్న 

జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి పురుషోత్తం నాయక్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: సంచార జాతుల సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు ఒడ్డే ఓబన్న అని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి పురుషోత్తం నాయక్…

ఆదివాసి కుటుంబాలకు పోలీసుల అండ… వారి సంక్షేమమే పోలీసుల లక్ష్యం.

విద్యాతోనే జీవితంలో ఏదైనా సాధ్యం. ఆదివాసీలు ఉన్నత విద్య అభ్యసించి ఉన్నత స్థాయిలో ఉండాలి మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఐపిఎస్. ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మేము ఉన్నాం మీకోసం అంటూ భరోసా కల్పిస్తూ అందరితో సహపంక్తి భోజనం చేసిన…

స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చేయూత

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థికాభివృద్ధి దిశగా ప్రభుత్వం అనేక పథకాల ద్వారా చేయూత అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లాలోని…

బీజేపీ పట్టణ అధ్యక్షుడిగా అమిరిశెట్టి రాజ్ కుమార్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం  జిల్లా నాయకుల సమక్షంలో జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి బద్దం లింగారెడ్డి బీజేపీ పట్టణ అధ్యక్షుడిగా అమిరిశెట్టి రాజ్ కుమార్ ను ఎన్నుకున్నారు..…

ఏసీబీకి చిక్కిన ప్రిన్సిపాల్

పెండింగ్ శాలరీ బిల్లు చేయడానికి రూ.10వేలు లంచం ఆంజనేయులు న్యూస్, ఖమ్మం జిల్లా: మైనార్టీ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు, పెండింగ్ లో ఉన్న జీతం బిల్లు కోసం పాఠశాల ప్రిన్సిపాల్, లంచం అడుగుతున్నాడని, ఏసీబీ కి ఫిర్యాదు చేయడంతో గురువారం…