Telugu Updates
Logo
Natyam ad
Browsing Category

Telangana

భావితరాలను తీర్చిదిద్దడం ఉపాధ్యాయులకే సాధ్యం

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: విద్యార్థి వ్యవస్థ నుండి సన్మార్గంలో నడిపిస్తూ మంచి అలవాట్లు చేస్తూ భావితరాలను తీర్చిదిద్దడం ఉపాధ్యాయులకే సాధ్యమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.…

అల్ఫోర్స్ లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

ఆల్ఫోర్స్ పాఠశాల ఇన్చార్జి  ప్రిన్సిపాల్ రాజమణి ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణంలోని స్థానిక బైపాస్ రోడ్డు లో గల అల్ఫోర్స్ పాఠశాలలో గురువారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి…

తెలంగాణ విద్యా కమిషన్ పదవి ఎవరిని వరిస్తుంది? రేసులో ఆ నలుగురు..!

ఆంజనేయులు న్యూస్, తెలంగాణ: ఎన్నికల ముందు రకరకాల పార్టీల్లో చేరతారని ప్రచారం జరిగినా, సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితంగా మెలిగారని చెబుతారు. దాదాపు ఆయనకు కమిషన్ చైర్మన్‌గా నియమించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయంటున్నారు. తెలంగాణలో…

హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే జైలే గతి

హైడ్రా చీఫ్ రంగనాథ్ ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడే వారిపై హైడ్రా చీఫ్ రంగనాథ్  సీరియస్ అయ్యారు. హైడ్రాకు ఫిర్యాదు చేస్తామంటూ బెదిరించి వసూళ్లకు పాల్పడితే జైలు జీవితం తప్పదంటూ వార్నింగ్ ఇచ్చారు. ఎఫ్డీఎల్,…

ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్

ఐదుగురు అధికారులపై కేసు నమోదు. ఆంజనేయులు న్యూస్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా: ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా రిజిస్ట్రేషన్ చేసిన ఐదుగురు అధికారులపై కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల మీద క్రిమినల్ కేసులు నమోదు…

అనిశాకు చిక్కిన వాణిజ్య పన్నుల అధికారి

పట్టుబడిన వాణిజ్య పన్నుల శాఖ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి ఆంజనేయులు న్యూస్, మహబూబ్ నగర్ జిల్లా: దుకాణం జీఎస్టీ అనుమతి జారీకి డబ్బులు తీసుకుని ఓ అధికారి అవినీతి నిరోధక శాఖ (అనిశా)కు చిక్కారు. అనిశా అదనపు ఎస్పీ కృష్ణగౌడ్ కథనం ప్రకారం..…

మహిళల భద్రతే షీ టీం లక్ష్యం.

మీ రక్షణ.. మా బాధ్యత రామగుండం సిపి ఎం.శ్రీనివాస్ ఐపిఎస్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రామగుండము పోలీస్ కమీషనరేట్ పరిదిలోని మహిళలు, బాలికల, విద్యార్థిని విద్యార్థుల భద్రతే షీ టీం లక్ష్యంగా పనిచేస్తునట్లు రామగుండం పోలీస్ కమిషనర్…

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నీటి విడుదల

రాష్ట్ర ఐ.టి. పరిశ్రమలు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రస్తుత భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని హాజీపూర్ మండలంలో గల శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి చేరుతున్న వరదనీటిని ప్రజలకు…

మంత్రి పీఏ అని చెప్పి.. గురుకులాల్లో అక్రమ దందా

ఆంజనేయులు న్యూస్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే తల్లి తండ్రుల ఆశలను కొందరు దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రిన్సిపల్ తో కుమ్మకై రూ.20 వేల నుంచి రూ.40 వేల చొప్పున వసూలు చేసి గురుకులాల్లో పిల్లలకు…

ప్రజలకు ఎలాంటి అసౌర్యం కలుగకుండా రక్షణ చర్యలు

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా రక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కాలేజ్డ్డులో గల మాతా శిశు…