Telugu Updates
Logo
mobile after logo

ఏసీబీ వలలో విద్యుత్ ఏఈ

ఆంజనేయులు న్యూస్, మేడ్చల్ జిల్లా:

ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ కీసర ఏ.ఈ అనిల్ కుమార్..

12 వేలు లంచం తీసుకుంటుండగా వలపన్ని రెడ్ హ్యాండెడ్ గా ఏ ఈ ని పట్టుకున్న ఏసీబీ అధికారులు..

కీసర విద్యుత్ ఏ.ఈ అధికారి కార్యాలయంలో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు.

ఓ కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటూ పట్టుబడిన అవినీతి ఏఈ అనిల్…

Post bottom