Tuesday, August 18, 2026
HomeTelanganaసొమ్మసిల్లిన విద్యార్థులు..?

సొమ్మసిల్లిన విద్యార్థులు..?

📰 Generate e-Paper Clip

క్యాంపస్ లొనే అత్యవసర చికిత్స

బాసర: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత విద్యార్థులకు వాంతులు, విరేచనాలు కావడంతో అత్యవసరంగా క్యాంపస్ లోనే చికిత్స అందిస్తున్నారు.

ఆర్జీయూకేటీ క్యాంపస్ లోని పీయూసీ-1, పీయూసీ-2 విద్యార్థులు భోజనం చేసిన తర్వాత ఒక్క సారిగా సొమ్మసిల్లి పడిపోయినట్టు సమాచారం.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.