సొమ్మసిల్లిన విద్యార్థులు..?
క్యాంపస్ లొనే అత్యవసర చికిత్స
బాసర: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత విద్యార్థులకు వాంతులు, విరేచనాలు కావడంతో అత్యవసరంగా క్యాంపస్ లోనే చికిత్స అందిస్తున్నారు.…

