Wednesday, August 19, 2026
HomeTelanganaగ్రంథాలయంకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ చేయూత

గ్రంథాలయంకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ చేయూత

📰 Generate e-Paper Clip

మంచిర్యాల జిల్లా: కేంద్రంలోని కేంద్ర గ్రంథాలయంకు శనివారం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో 100 కుర్చీలు, రూ. 10 వేలు విలువ చేసే స్టడీ మెటీరియల్ ను విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ ముఖ్య అతిథిగా హాజరు కాగా, జిల్లా గ్రంథాలయసంస్థ ఛైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రంథాలయాలలో కల్పించిన సదుపాయాలను ఉపయోగించుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ సుధాకర్, సభ్యులు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.