Tuesday, August 18, 2026
HomeTelanganaదివ్యాంగుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి

దివ్యాంగుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి

📰 Generate e-Paper Clip

మంచిర్యాల జిల్లా: జిల్లా  కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో మంగళవారం దివ్యాంగులకు ఉపకారణాలను ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు ఆయన వాహనాలు, ల్యాప్ టాప్ లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ ఛైర్మన్ వాసుదేవ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్య లక్ష్మి, కలెక్టర్ భారతీ హోలికెరీ, గ్రంధాలయ సంస్థ ఛైర్మెన్ రేణికుంట్ల ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.