ఇబ్రహీంపట్నం ఏపీపీ సస్పెండ్..?
రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నంలో రియల్టర్ల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీపీ బాలకృష్ణారెడ్డి సస్పెండ్
☆ ఈ మేరకు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ
☆ కర్నెంగూడ వద్ద గత నెల 1వ తేదీన జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు స్థిరాస్తి వ్యాపారులు మృతి
☆ మట్టారెడ్డి అనే వ్యక్తి తన అనుచరులతో హత్య చేయించినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది.
☆ మట్టారెడ్డితో పాటు పోలీసులు, ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలింపు
☆ ఈ కేసులో బాధ్యులను చేస్తూ ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణారెడ్డి,
☆ ఎస్సై విజయ్, కానిస్టేబుల్ బాలకృష్ణలను బదిలీ చేసిన సీపీ
☆ ఏసీపీ బాలకృష్ణారెడ్డి నిందితుల నుంచి డబ్బులు తీసుకున్నాడనే ఆరోపణలతో ఏసీపీ బాలకృష్ణారెడ్డిని సస్పెండ్ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ.