Wednesday, August 19, 2026
HomeTelanganaసింగరేణి ఇళ్ల పట్టాల పంపిణీ ప్రజల చిరకాల వాంఛ

సింగరేణి ఇళ్ల పట్టాల పంపిణీ ప్రజల చిరకాల వాంఛ

📰 Generate e-Paper Clip

రాష్ట్ర మంత్రివర్యులు గంగుల కమలాకర్

మంచిర్యాల జిల్లా: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధి రామకృష్ణాపూర్ పట్టణంలో సింగరేణి స్థలాల్లో నివసిస్తున్న 500 కుటుంబాలకు శుక్రవారం రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి పట్టాలు మంజూరు చేయడం ద్వారా దశాబ్దాల కల నెరవేర్చారన్నారు. ఈ కార్య క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్, రాజ్యసభ సభ్యులు రవిచంద్ర, ఎమ్మెల్సీ దండే విఠల్, కలెక్టర్ భారతి హోలికెరీ, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.