Tuesday, August 18, 2026
HomeTelanganaకోదండరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన: మంత్రి కేటీఆర్

కోదండరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన: మంత్రి కేటీఆర్

📰 Generate e-Paper Clip

జగిత్యాల జిల్లా: కోరుట్ల నియోజకవర్గంలోని మెట్‌పల్లి మండలం బండలింగాపూర్ గండి హనుమాన్ ఆలయ ఆవరణలో స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఏర్పాటు చేసిన 56అడుగుల కోదండరాముడి భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన తెలంగాణ ఐటీ & పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ గారు, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు, జెడ్పీ చైర్మన్ శ్రీమతి దావ వసంత సురేష్ గారు, మరియు తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.