Monday, August 17, 2026
HomeTelanganaఇండ్లలోకి ప్రవేశించిన వరద నీరు..?

ఇండ్లలోకి ప్రవేశించిన వరద నీరు..?

📰 Generate e-Paper Clip

మంచిర్యాల జిల్లా: భారీ వర్షాలతో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాంనగర్, ఎన్టీఆర్ కాలనీలు జలమయ్యాయి. సమీపంలోని రాళ్ళవాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో కాలనీల్లోకి చేరింది. బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో వరద నీరు ఇండ్లలోకి ప్రవేశించింది. గత ఏడాది వర్షాకాలంలో ఇదే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో వరద ముప్పు పొంచి ఉన్న కాలనీల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రానికి తరలించారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.