Tuesday, August 18, 2026
HomeTelanganaసీఎం చేసే సిఫార్సులన్నీ ఆమోదించాల్సిన అవసరం లేదు: గవర్నర్

సీఎం చేసే సిఫార్సులన్నీ ఆమోదించాల్సిన అవసరం లేదు: గవర్నర్

📰 Generate e-Paper Clip

హైదరాబాద్: విభేదాలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప వ్యక్తిగతంగా అవహేళన చేయడం సరైన పద్ధతి కాదని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఓ మీడియా సంస్థతో తమిళిసై మాట్లాడారు. సీఎం చేసే అన్ని సిఫార్సులను గవర్నర్ అంగీకరించాల్సిన అవసరం లేదన్నారు. ఇలాంటి అంశాలను వ్యక్తిగత వ్యవహారాలను ఆపాదించవద్దని ఆమె సూచించారు. రాష్ట్ర ప్రభుత్వంతో విభేదాలు కొనసాగుతున్న వేళ.. మరోసారి తమిళిసై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి…

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.