Tuesday, August 18, 2026
HomeTelangana8ఏళ్లుగా సీఎంఆర్ బియ్యం స్కాం: రేవంత్

8ఏళ్లుగా సీఎంఆర్ బియ్యం స్కాం: రేవంత్

📰 Generate e-Paper Clip

హైదరాబాద్: తెలంగాణలో ఎనిమిదేళ్లుగా సీఎంఆర్ బియ్యం స్కాం సాగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలోనే లక్ష క్వింటాళ్లు దోచేశారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇంకా ఏ స్థాయిలో దోచుకున్నారో అని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కు తెలియకుండా ఇది సాధ్యమా అని రేవంత్ ప్రశ్నించారు. సీబీఐ విచారణకు ఆదేశించకుండా భాజపాను ఆపుతున్నదెవరు? అని ట్వీట్ చేశారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.