Friday, July 3, 2026
HomeTelanganaసమతామూర్తి స్ఫూర్తి కేంద్రానికి ఆర్టీసీ బస్ సర్వీసులు

సమతామూర్తి స్ఫూర్తి కేంద్రానికి ఆర్టీసీ బస్ సర్వీసులు

📰 Generate e-Paper Clip

Post Midle

హైదరాబాద్: శంషాబాద్ మండలం, ముచ్చింతల్ శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం ప్రారంభించిన ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ డీఎం రాములు శనివారం ప్రకటనలో కోరారు. అబ్జల్గంజ్ -ఆరాంఘర్ మీదుగా స్ఫూర్తి కేంద్రం వరకు రోజు ఉదయం 7.20 గంటలకు ఆర్టీసీ సర్వీసులు ప్రారంభమవుతాయన్నారు. ముచ్చింతల్ నుంచి రాత్రి 8.05 గంటలకు చివరి బస్సు అబ్జల్గంజ్ కు ఉంటుందన్నారు..

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJI News App

Add to home screen for faster loading and latest updates.