Thursday, July 2, 2026
HomeTelanganaఎమ్మెల్యే సమక్షంలో పలువురు టిఆర్ఎస్ పార్టీలో చేరిక

ఎమ్మెల్యే సమక్షంలో పలువురు టిఆర్ఎస్ పార్టీలో చేరిక

📰 Generate e-Paper Clip

Post Midle

ఆదిలాబాద్ జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బృహత్తర సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీ ల నాయకులూ టీ. ఆర్. ఎస్ లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. శుక్రవారం బేల మండలంలో రాంకామ్ గ్రామం లో ఏర్పాటు చేసిన లో పార్టీ చేరికల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంకామ్ గ్రామస్తులు 200మంది టీ. ఆర్. ఎస్ పార్టీ లో చేరగా వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించారు.

ఈ కార్య క్రమంలో డీసీసీబీ చైర్మన్ ఆడ్డి భోజ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వమనోహర్, మండల ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJ News App

Add to home screen for faster loading and latest updates.