Tuesday, August 18, 2026
HomeTelanganaదివాకరన్న పెరుగన్నం పంపిణీ ప్రారంభం..!

దివాకరన్న పెరుగన్నం పంపిణీ ప్రారంభం..!

📰 Generate e-Paper Clip

మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివాకరన్న పెరుగన్నం పంపిణీ కేంద్రాన్ని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం రద్దీగా ఉండే ఐబీ ప్రాంతంలో వేసవికాలంలో ప్రజల దాహార్తిని, ఆకలిని తీర్చేందుకు నిత్యం పెరుగన్నం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్, టిఆర్ఎస్ యువ నాయకులు నడిపెల్లి విజిత్ రావు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.