Monday, August 17, 2026
HomeTelanganaబహిరంగ ప్రదేశాల్లో మద్యంపై నిషేధాజ్ఞలు పొడిగింపు

బహిరంగ ప్రదేశాల్లో మద్యంపై నిషేధాజ్ఞలు పొడిగింపు

📰 Generate e-Paper Clip

సీపీ ఎస్ చంద్రశేఖరరెడ్డి..

రామగుండం పోలీస్ కమిషనరేట్: ప్రజల భద్రత, రక్షణ కోసం బహిరంగ ప్రదేశాల్లో మద్యంపై నిషేధాజ్ఞలు, ఎప్రిల్ 1 నుండి 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. పరిస్థితుల ప్రభావం దృష్ట్యా ఈ కాలం పరిమితి పొడిగించబడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే అనుమతి లేని డ్రోన్, డిజె సౌండ్స్ పై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.