Monday, August 17, 2026
HomeTelanganaపోలీస్ శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్ పై అవగాహన ర్యాలీ..!

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్ పై అవగాహన ర్యాలీ..!

📰 Generate e-Paper Clip

మంచిర్యాల జిల్లా: రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమైన ర్యాలీ ఐబీ చౌరస్తా మీదుగా బస్టాండ్ వరకు జరిగింది. ఈ ర్యాలీలో కమిషనరేట్ డిసిపి అడ్మిన్ అఖిల్ మహాజన్, ఎసిపి సాధన రష్మీ, ట్రాఫిక్ ఏసీపీ బాలరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా రోడ్డు నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ నారాయణ నాయక్, ట్రాఫిక్ సీఐ నరేష్ కుమార్, పలువురు సిఐలు, మరియు ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు..

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Anjaneyulu News APP App

Add to home screen for faster loading and latest updates.