Thursday, July 2, 2026
HomeCrimeలారీ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు..?

లారీ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు..?

📰 Generate e-Paper Clip

Post Midle

మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తాలో మంగళవారం తెల్లవారుజామున లారీ ఢీకొని ఇద్దరు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డు పక్కన విధులు నిర్వహిస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఆత్మకూరు లస్మయ్య, చెన్న మల్లేష్ అనే కార్మికులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుండి కరీంనగర్ తరలించారు. ఈ విషయం తెలిసిన వెంటనే మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య ఆసుపత్రిలో కార్మికులను పరామర్శించారు.

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJ News App

Add to home screen for faster loading and latest updates.