వరదలపై సీఎం కేసీఆర్ సమీక్ష.. తక్షణ సాయం కింద నిధుల మంజూరు
వరంగల్: భారీ వర్షాల నేపథ్యంలో అంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఏటూరు నాగారంలోని ఐటీడీఏలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సహాయక చర్యలపై సమీక్షించారు. భారీ వర్షాలు కురిసినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా…

