Friday, July 3, 2026
HomePoliticalమంత్రి కేటీఆర్ ను కలిసిన ఎమ్మెల్యేలు..!

మంత్రి కేటీఆర్ ను కలిసిన ఎమ్మెల్యేలు..!

📰 Generate e-Paper Clip

Post Midle

తెలంగాణ: రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను మంగళవారం మంచిర్యాల జిల్లాలోని శాసనసభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని చెన్నూర్, మంచిర్యాల, బెల్లంపల్లి, ఖానాపూర్ నియోజకవర్గాల పరిధిల్లో ఉన్న మున్సిపాలిటీల అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖ నాయక్ పాల్గొన్నారు..

Post bottom
RELATED ARTICLES

Most Popular

App Icon

Install ANJI News App

Add to home screen for faster loading and latest updates.