Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 15 April 2022, 4:21 pm Posted by : anjudega

రేపు వైన్ షాపులు బంద్..!

హైదరాబాద్: హనుమాన్ జయంతి నేపథ్యంలో శనివారం హైదరాబాద్ లో పోలీసులు కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. 24 గంటల పాటు వైన్ షాపులు బంద్ కు తాజాగా ఆదేశాలిచ్చారు. దీంతో శనివారం ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు బార్లు, వైన్షాపులను మూసి వేయనున్నారు. ఈ ఆదేశాలను గమనించి, ప్రజలంతా సహకరించాలని పోలీసులు కోరారు..